విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.31 లక్షలు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.31 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గురువారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,31 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 87 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 4 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 1,463 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.