VIDEO: శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రావణమాస చివరి శనివారం సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా వచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వారిని స్వామి ఉత్సవమూర్తులను అద్దాల మండపంలో కొలువు తీర్చారు.