కరీంపేటలో పోషకాహార దినోత్సవం

కరీంపేటలో పోషకాహార దినోత్సవం

KNR: శంకరపట్నం మండలం కరీంపేట ఆరోగ్య ఉపకేంద్రంలో బుధవారం గ్రామీణ పోషకాహార దినోత్సవం నిర్వహించారు. సర్పంచ్ ఎగ్గని శ్రీలత మాట్లాడుతూ.. పోషకాహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని సూచించారు. ఆహారంలో పోషకాలు ఉండేలా జాగ్రత్త వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజేశం, ఏఎన్ఎం మల్లిక, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.