జడ్పీ హైస్కూల్లో అడ్మిషన్లకు శ్రీకారం

జడ్పీ హైస్కూల్లో అడ్మిషన్లకు శ్రీకారం

AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లి జడ్పీ హైస్కూల్లో వచ్చే విద్యా సంవత్సరానికి నూతన ప్రవేశాల నమోదు కార్యక్రమాన్ని పాఠశాల కమిటీ ఛైర్మన్ ఈశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పాఠశాల పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలతో పాటు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట్రస్థాయి క్రీడలలో, జాతీయ స్థాయిలో రాణించారని పేర్కొన్నారు.