ఉయ్యూరులో నేటి కూరగాయల ధరలు

ఉయ్యూరులో నేటి కూరగాయల ధరలు

కృష్ణా: ఉయ్యూరు రైతు బజార్‌లో సోమవారం కూరగాయల ధరలను అధికారులు ప్రకటించారు. కేజీ టమాటా రూ.49, వంగ రూ.16-18, బెండకాయ రూ.16, పచ్చిమిర్చి రూ.33, కాకరకాయ రూ.20, బీరకాయ రూ.30, క్యాబేజీ రూ.22, క్యారెట్ రూ.47, దొండకాయ రూ.14, బంగాళదుంప రూ.29, ఉల్లిపాయ రూ.26, గోరుచిక్కులు రూ.26, దోసకాయ రూ.16, బీట్‌రూట్ రూ.31, కీరదోస రూ.37, బీన్స్ రూ.76, క్యాప్సికం రూ.70కి విక్రయిస్తున్నట్లు తెలిపారు.