రేపు బేతంచెర్లలో పర్యటించనున్న ఎమ్మెల్యే

రేపు బేతంచెర్లలో పర్యటించనున్న ఎమ్మెల్యే

NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి శుక్రవారం బేతంచెర్ల మండలంలో పర్యటించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. మండలంలోని గుటుపల్లె, హుసేనాపురం, రహిమాన్ పురం, నాగమల్లకుంటలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా డోన్ ఎమ్మెల్యే పర్యటిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు.