శ్రీ దత్తాత్రేయ ఆలయ ప్రధాన అర్చకులు మృతి
SRCL: బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో బుధవారం శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రధాన అర్చకులు శ్రీ సంకెపెల్లి చంద్రమౌళి పంతులు మృతి చెందారు. ఆయన స్వామి వారికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరని వరదవెల్లి గ్రామ ప్రజలు, భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.