రేపు విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో PGRS

రేపు విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో PGRS

విశాఖపట్నం నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం 'పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి పోలీస్ కమిషనరేట్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా కమిషనర్‌కు వినిపించవచ్చని చెప్పారు. బాధితుల సమస్యలను వేగంగా పరిష్కరించడమే లక్ష్యమన్నారు.