సైబర్‌క్రైమ్స్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

సైబర్‌క్రైమ్స్‌పై  విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

జగిత్యాల జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు స్థానిక ఓల్డ్ హై స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు 18 సంవత్సరాలు దాటిన తరువాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వాహనాలు నడపాలని సూచించారు.