వర్షంలో మానవత్వం.. అన్నపూర్ణగా మారిన మధు

వర్షంలో మానవత్వం.. అన్నపూర్ణగా మారిన మధు

CTR: పలమనేరు పట్టణం, అక్టోబర్ 27 మెంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, దివ్యాంగులకు సామాజిక సేవా కార్యకర్త మధు మోహన్ రావు అన్నపూర్ణగా నిలిచారు. ఈ రోజు పలమనేరు పరిసర ప్రాంతాల్లో వృద్ధులు, దివ్యాంగులకు విజిటేబుల్ అన్నం ప్యాకెట్లు అందజేశారు. కాగా, ఇటువంటి వర్షాకాలంలో మాలాంటి వారికి అన్నం ప్యాకెట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.