'అమరావతి పేరుతో వేల కోట్లు దోపిడీ'

'అమరావతి పేరుతో వేల కోట్లు దోపిడీ'

అన్నమయ్య: సీఎం చంద్రబాబు ప్రసంగాలు “నేనే చేశాను” అన్న దానికే పరిమితమై హాస్యాస్పదంగా మారాయని వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అమరావతి పేరుతో వేల కోట్ల దోపిడీ జరుగుతోందని, కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే భారీ అంచనాలు పెంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని విమర్శించారు.