గల్లంతైన తల్లి, పిల్లలు సురక్షితం

గల్లంతైన తల్లి, పిల్లలు సురక్షితం

BPT: కుటుంబ విభేదాలతో ఇంటి నుంచి వెళ్లిన తల్లి, నలుగురు పిల్లలను పర్చూరు పోలీసులు గుర్తించారు. ఎస్సై పులి గోపి కేసు నమోదు చేసి గాలింపు చేపట్టగా.. డీఎస్పీ చంద్రమౌళి పర్యవేక్షణలో బృందాలు కృష్ణా జిల్లా మోపిదేవి వద్ద వారిని సురక్షితంగా గుర్తించి తిరిగి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అనంతరం కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.