విశాఖలో పబ్లిక్ అండర్‌ టేకింగ్స్ కమిటీ సమీక్ష

విశాఖలో పబ్లిక్ అండర్‌ టేకింగ్స్ కమిటీ సమీక్ష

VSP: రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల పటిష్టతకై సూచనలు చేస్తామని పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ ఛైర్మన్ కూన రవికుమార్ తెలిపారు. విశాఖలో రెండు రోజులపాటు జరిగిన సమీక్షలో 12 సంస్థల పనితీరు, ఆడిట్ నివేదికలపై సమీక్షించామని చెప్పారు. RTC, మెడ్‌వ్యాలీ, గ్రేటర్ విశాఖ వంటి సంస్థలు ఏళ్లుగా అసెంబ్లీకి నివేదికలు సమర్పించకపోవడం గమనించామని తెలిపారు.