'ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలి'

'ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలి'

AKP: కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంపై ప్రభుత్వం స్పందించాలని సీపీఐ నేతలు వెంకటేశ్వరరావు, వైఎన్ భద్రం డిమాండ్ చేశారు. అనకాపల్లిలో ఆదివారం వారు మాట్లాడుతూ.. సేవలు నిలిచిపోవడంతో పేద రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరణాలు జరిగితే వాటిని ప్రభుత్వ హత్యలుగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు.