ఐదు ఓట్ల తేడాతో సర్పంచ్గా గెలుపు
SRPT: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కోదాడ మండలం కూచిపూడి తండాలో ఐదు ఓట్ల తేడాతో హేజీనాయక్ అనే కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు, బంధుమిత్రలు అభినందించారు.