ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్@12PM

➢ దివ్యాంగులకు పింఛన్ రాకుంటే ఎంపీడీవో కార్యాలయంను సంప్రదించాలి: కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
➢ తోటపల్లి కాలువను పరిశీలించిన MRO శ్రీను
➢ విద్యార్థులు ఆన్లైన్ బెట్టింగ్కు దూరంగా ఉండాలి: సీఐ అశోక్ కుమార్
➢ త్రాగు నీటిని క్లోరినేషన్ చేశాకే సరఫరా చేయాలి: MPDO రవికుమార్