సచివాలయంను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

సచివాలయంను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

TPT: పిచ్చాటూరు(M) కీలపూడి గ్రామ సచివాలయాన్ని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎమ్మెల్యే కీలపూడి గ్రామ సచివాలయానికి చేరుకొని ఉద్యోగుల హాజరు పట్టీని పరిశీలించారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి ఉద్యోగులకు దశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.