'ప్రతి FPOకు రూ.15 లక్షల కార్పస్ ఫండ్'

'ప్రతి FPOకు రూ.15 లక్షల కార్పస్ ఫండ్'

VZM: రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPOలు) బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. ప్రతి FPOకు రూ.15 లక్షల కార్పస్ ఫండ్ కేటాయించామని తెలిపారు. ఈ నిధులతో ట్రాక్టర్లు, డ్రోన్లు వంటి వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేసి అద్దె ప్రాతిపదికన రైతులు వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.