'ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

SKLM: ప్రస్తుత సీజన్లో ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ ఎస్. ఉమాగౌరీ అన్నారు. AP మోడల్ ప్రైమరీపాఠశాలలో శుక్రవారం ప్రపంచ హోమియో దినోత్సవం నిర్వహించారు. మండుటెండలో ఆరుబయటకు వెళ్లడం వలన వడదెబ్బకు గురయ్యే పరిస్థితి ఉందని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.