నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

కరీంనగర్: నగరంలో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏడీఈ పంజాల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు వావిలాల పల్లి, క్రిస్టియన్ కాలనీ, ఇందిరా నగర్, ప్రభుత్వ ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో పవర్ కట్ ఉన్నందున వినియోగదారులు సహకరించగలరని కోరారు.