'భూ సమస్యలు పరిష్కరించాలి'
PPM: రెవెన్యూ క్లినిక్లో వచ్చిన భూ సమస్యలు పరిష్కరించాలని సాలూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారిని ఏం.సుధారాణి పేర్కున్నారు. శుక్రవారం పాచిపెంట తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. సాలూరు నియోజకవర్గంలో 13 సమస్యలు వచ్చాయని, ఈ సమస్యకు ఎంత వరకు పరిష్కారమయ్యాయి అనేది అడిగి తెలుసుకున్నారు.