ఇగ్నైట్ సెల్‌ను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ

ఇగ్నైట్ సెల్‌ను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ

NTR: జిల్లాలో అత్యంత పార‌ద‌ర్శ‌కంగా పౌర స‌ర‌ఫ‌రాల శాఖ ద్వారా సేవ‌లందించ‌డం జ‌రుగుతోంద‌ని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. గురువారం జిల్లా పౌర స‌ర‌ఫ‌రాల శాఖ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సంద‌ర్శించారు. ప్ర‌తినెల కార్డుదారుల‌కు దాదాపు 8,400 మెట్రిక్ ట‌న్నుల బియ్యాన్ని ఉచితంగా అందించ‌డం జ‌రుగుతోంద‌న్నారు.