'ప్రజల సమస్య పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం'

'ప్రజల సమస్య పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం'

KDP: ప్రజల సమస్య పరిష్కారమే కూటమి ప్రభుత్వా లక్ష్యం మని పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను బీటెక్ రవి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన 40 అర్జీలను పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.