కనీస వేతనాలు పెంచాలని నిరసన చేపట్టిన CITU

కనీస వేతనాలు పెంచాలని నిరసన చేపట్టిన CITU

PLD: అంగనవాడీ వర్కర్స్, హెల్పర్స్‌పై కూటమి ప్రభుత్వం దుర్మార్గ అక్రమ అరెస్టులను ఖండిస్తూ అమరావతిలో CITU నిరసన చేపట్టింది. జిల్లా ఉపాధ్యక్షులు సూరిబాబు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బద్దంగా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పెరుగుతున్న ధరలకి అనుగుణంగా కనీస వేతనం పెంచాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 26 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు.