నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ప్రయాణికుడు..!

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ప్రయాణికుడు..!

JN: జగద్గిరిగుట్ట నుంచి జనగామ డిపోకు చెందిన RTC బస్సులో ప్రయాణించిన ఓ కుటుంబం స్టేషన్ ఘనపూర్‌లో దిగుతూ పర్స్ మరిచిపోయింది. అందులో మొబైల్ ఫోన్, తులం బంగారం, రూ.400 నగదు, ఆధార్ కార్డులు ఉన్నాయి. ప్యాసింజర్ అనంత రెడ్డి గుర్తించి ఆ పర్స్‌ను కండక్టర్ కుమార్, డ్రైవర్ రాములుకు అప్పగించారు. వారు యథావిధిగా బాధితులకు ఇచ్చారు.