క్రికెట్ బెట్టింగ్ కేసులో రూ.24 లక్షలు స్వాధీనం

క్రికెట్ బెట్టింగ్ కేసులో రూ.24 లక్షలు స్వాధీనం

ప్రకాశం: పేకాట, కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్‌పై జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఇప్పటివరకు నిర్వహించిన దాడుల్లో 41 పేకాట స్థావరాలు, 10 కోడి పందేలు కేంద్రాలు వెలుగుచూశాయి. మొత్తం 287 మందిని అదుపులోకి తీసుకుని భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో రూ.24 లక్షలు, పరికరాలు స్వాధీనం అయ్యాయి.