టీటీడీ ఛైర్మన్ నాయుడును పదవి నుంచి తొలగించాలి: వైసీపీ

టీటీడీ ఛైర్మన్ నాయుడును పదవి నుంచి తొలగించాలి: వైసీపీ

PPM: వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటివరకు 54 మంది ఛైర్మన్‌లుగా చేసినప్పటికీ, ఎవ్వరూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని ఆమె పేర్కొన్నారు.