జిల్లా వాసికి దక్కిన అరుదైన గౌరవం

జిల్లా వాసికి దక్కిన అరుదైన గౌరవం

NZB: ఆర్మూర్‌కు చెందిన పుప్పాల వరలక్ష్మికి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర విభాగం నుంచి డాక్టరేట్ లభించింది. 'తెలంగాణ నీటిపారుదల వ్యవస్థ చరిత్ర - NZB జిల్లా ప్రత్యేకత 1920-2016' అనే అంశంపై ఆమె పరిశోధన చేశారు. ప్రొ. రామకృష్ణ ఆమెకు గైడ్‌గా వ్యవహరించారు. వరలక్ష్మి ప్రస్తుతం ఇబ్రహీంపట్నం మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో హిస్టరీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.