CCLA వీసీలో పాల్గొన్న జిల్లా అధికారులు

CCLA వీసీలో పాల్గొన్న జిల్లా అధికారులు

PPM: జిల్లాల్లో రీ సర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలని సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జి.జయలక్ష్మి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నిషేధిత భూముల జాబితా నుంచి అర్హులైన వారి భూములకు హక్కులు కల్పించే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ, రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో అమరావతి నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు.