హనుమాన్ గాయత్రీ మహాయజ్ఞం

హనుమాన్ గాయత్రీ మహాయజ్ఞం

NLG: గుర్రంపోడ్ మండలంలోని తేనేపల్లి తండాలో ఈ నెల 9న హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు హనుమాన్ శక్తి జాగరణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడిత్య నాగరాజు గురుస్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘామ్ మహారాజ్ గురూజీ, కే.జయరామ్ గురూజీ, రామ లింగేశ్వర శర్మ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.