శ్రీకాకుళంలో 3కి చేరిన మృతుల సంఖ్య

శ్రీకాకుళంలో  3కి చేరిన మృతుల సంఖ్య

SKLM: రామేశ్వరం సమీపంలో కారు, టెంపో ట్రావెల్ బస్సును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు  పలాస మండలంలోని పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకి చెందిన నవీన్ (25), పైడి సాయి(26) గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన గుంటరాజు అనే యువకుడు మధురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు.