రేపు చందంపేటకు మంత్రి పొంగులేటి

రేపు చందంపేటకు మంత్రి పొంగులేటి

NLG: చందంపేట మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం జరగనున్న భూభారతి చట్టం-2025 అవగాహన సదస్సు కార్యక్రమానికి  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలునాయక్ హాజరుకానున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జరగనున్న ఈ అవగాహన సదస్సుకు మండల పరిధిలోని రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొనాలని కోరారు.