నేడు కర్నూలులో ట్రాఫిక్ మళ్లింపు: ఎస్పీ

KRNL: నేడు 30 వినాయక విగ్రహాల నిమజ్జనం ఊరేగింపును పురస్కరించుకొని ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బళ్లారి చౌరస్తా మీదుగా నంద్యాల చెక్ పోస్ట్ వైపు రాకపోకలకు అనుమతిస్తామన్నారు. బస్టాండ్ నుంచి రాజ్ విహార్, ప్రభుత్వ అసుపత్రి, వినాయక ఘాట్, గాయత్రి ఎస్టేట్ మీదుగా వాహనాలను నిషేధించినట్లు పేర్కొన్నారు.