VIDEO: భారీగా తగ్గిన కొత్త మిర్చి ధర.. ఎంతంటే..?
KMM: వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.15,800, నాన్ ఏసీ మిర్చి రూ. 8,200, కొత్త మిర్చి రూ. 14,111, అటు క్వింటా పత్తి ధర రూ. 6,900గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ, నాన్ ఏసీ మిర్చి, పత్తి ధరలు స్థిరంగా ఉండగా, కొత్త మిర్చి ధర మాత్రం రూ. 928 తగ్గింది.