ముగిసిన ఈ డిప్ విధానం దర్శన టోకెన్లు

ముగిసిన ఈ డిప్ విధానం దర్శన టోకెన్లు

TPT: వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ముగిశాయి. మూడో రోజు ఆన్‌లైన్‌లో 9.95 లక్షల రిజిస్ట్రేషన్లు కాగా 24 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ డిప్ విధానంలో దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. ఈనెల 30, 31, జనవరి 1వ తేదీన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్న టీటీడీ అధికారులు తెలిపారు.