నేడు జిల్లాలో సీఎం పర్యటన

నేడు జిల్లాలో సీఎం పర్యటన

నారాయణపేట్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మక్తల్, ఆత్మకూర్‌లో వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఆత్మకూర్‌లో 50 పడకల నిర్మాణానికి, జూరాల దగ్గర బ్రిడ్జి నిర్మాణం కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాగా.. పర్యటన ఏర్పాట్లను ఇప్పటికే జిల్లా ఎస్సీ, కలెక్టర్ పరిశీలించారు.