మదనపల్లెలో కోడలిపై దాడి

మదనపల్లెలో కోడలిపై దాడి

అన్నమయ్య: మదనపల్లిలోని నక్కలదిన్నె తండాలో కోడలిపై అత్తమామలు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. రూ.7 లక్షలు, 30 గ్రాముల బంగారం ఇచ్చిన డబ్బు తిరిగి అడగడంతో దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. దాడిలో గాయపడిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.