తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

TPT: తిరుమలలో టోకెన్లు లేనివారికి శ్రీ వారి సర్వదర్శనానికి 10 గంటల వరకు సమయం పడుతోందని. వేంకటేశ్వరుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 67,767 మంది దర్శించుకోగా.. 25,852 మంది తలనీలాలు సమర్పించారని. హుండీ ఆదాయం రూ.4.07 కోట్లు వచ్చిందని టీటీడీ వెల్లడించింది.