హైదరాబాద్లో నేపాల్ ముఠా
TG: HYDలోని కార్ఖానా గన్రాక్ ఎన్క్లేవ్లో కెప్టెన్ గిరి (75) అనే వ్యక్తి ఇంట్లో నేపాల్ ముఠా ఈ చోరీకి పాల్పడింది. గిరి ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన వ్యక్తి మరో నలుగురితో కలిసి ఈ దోపిడీ చేశాడు. వారు ఇంటి యజమానిపై కర్రలతో దాడి చేసి అతడిని కట్టేశారు. అనంతరం సుమారు రూ.50లక్షల విలువైన బంగారు నగలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు.