నేడు ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా

నేడు ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా

SKLM: బలగలోని డీఎల్‌టీసీ ప్రభుత్వ ఐటీఐలో ఇవాళ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ అసిస్టెంట్ డైరెక్టర్ వి.రుఘురాం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. టాటా అడ్వాన్సుడ్ సిస్టం లిమిటెడ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందని , మెకానికల్, ఐటీఐ ఫిట్టర్, టర్నర్, ఇంటర్మీడియట్ విద్యార్హతలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.