రేపు ఈ మండలాల్లో పవర్ కట్

KDP: ఒంటిమిట్ట, సిద్ధవటం మండలంలోని 132 KV విద్యుత్తు సబ్ స్టేషన్ పరిధిలో రిపేర్లు చేయనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సరఫరా నిలిపివేస్తామని DEE సుబ్రహ్మణ్యం ఓ ప్రకటనలో తెలిపారు.ఒంటిమిట్ట, మాధవరం,మడపంపల్లె, సిద్ధవటం, భాకరాపేట, జ్యోతి తదితర గ్రామాలకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారుల సహకరించాలని డిఈఈ కోరారు.