'నక్కపల్లి రెవిన్యూ డివిజన్లో కలపడం దారుణం'

'నక్కపల్లి రెవిన్యూ డివిజన్లో కలపడం దారుణం'

AKP: కొత్తగా ఏర్పాటు అయ్యే నక్కపల్లి రెవెన్యూ డివిజన్లో యలమంచిలి నియోజకవర్గాన్ని కలపడం దారుణం అని వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా మునగపాకలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన శనివారం పాల్గొన్నారు. నియోజకవర్గంలో అన్ని మండలాలను అనకాపల్లి రెవెన్యూ డివిజన్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.