మండలాల ఇన్‌ఛార్జ్‌లుగా డీసీసీ సభ్యులు

మండలాల ఇన్‌ఛార్జ్‌లుగా డీసీసీ సభ్యులు

MNCL: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని మండలాలకు డీసీసీ సభ్యులను ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ లక్షెట్టిపేట మున్సిపాలిటీ, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాలకు ఇన్చార్జిలను నియమించారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీకి అక్కల శకుంతల, దండేపల్లికి ముఖరాంజా, లక్షెట్టిపేట మండలానికి ముజఫర్ అహ్మద్ నియమితులయ్యారు.