రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

NTR: కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో మార్చి 2025లో నిర్వహించిన స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్(2024 -25 విద్యా సంవత్సరం) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 6వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.900 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని KRU పరీక్షల విభాగం తెలిపింది.