ప్రత్యేక టూర్ ప్యాకేజీ బస్సు ఏర్పాటు

ప్రత్యేక టూర్ ప్యాకేజీ బస్సు ఏర్పాటు

KNR: కరీంనగర్ ఆర్‌టీసీ -1 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు DM విజయ మాధురి తెలిపారు. టూర్ ప్యాకేజీలో అన్నవరం, పిఠాపురం శక్తిపీఠం, సింహాచలం, వైజాగ్ RK బీచ్, ద్వారక తిరుమల దర్శించడానికి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. ఆగస్టు 21న ఉ.6 గం.కు కరీంనగర్ నుంచి బయలుదేరి తిరిగి ఆగష్టు 23న కరీంనగర్‌కు చేరుకుంటుందని తెలిపారు.