రేపటి నుంచి వాహన పటుత్వ పరీక్షలు అన్నంగిలో

రేపటి నుంచి వాహన పటుత్వ పరీక్షలు అన్నంగిలో

ప్రకాశం: ఒంగోలు, దర్శి, కందుకూరు, మార్కాపురం రవాణా కార్యాలయాల్లో జరుగు వాహన పటుత్వ పరీక్షలు (ఎఫ్‌సీ) రేపటి నుంచి మద్దిపాడు మండలం అన్నంగి వద్ద ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ (ATS) జరుపబడతాయని ఉప రవాణా కమిషనర్ సుశీల అన్నారు. 8వ తేదీకి ముందు స్లాట్స్ బుక్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకుని 9వ తేదీ నుంచి చేసుకోవాలని ఉప రవాణా కమిషనర్ సుశీల తెలిపారు.