ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై డీఐజీ సమీక్ష

ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై డీఐజీ సమీక్ష

NGKL: జిల్లాలో పంచాయతీ ఎన్నికల భద్రతా చర్యలను జోగులాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ సమీక్షించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోషల్ మీడియా అపోహలపై కఠిన చర్యలు, సమస్యాత్మక బూత్లపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు.