నేటి నుంచి లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ బియ్యం!

నేటి నుంచి లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ బియ్యం!

BDK: రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీకి ఈరోజు శ్రీకారం చుట్టనున్నారు. వేసవి కాలం దృష్ట్యా ఒకేసారి మూడునెలల రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. బుధవారం నుంచి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నది.