'బోధనలో శాస్త్రీయత అవసరం'

'బోధనలో శాస్త్రీయత అవసరం'

VZM: విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో బోధించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ బయాలజీ టీచర్స్ ఫోరం రిసోర్స్ పర్సన్ వీరప్పయ్య అన్నారు. జాతీయ సైన్స్ వారోత్సవాల్లో భాగంగా కస్పా పాఠశాలలో సైన్స్ సదస్సును నిర్వహించారు. ఉపాధ్యాయులు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతులలో విద్యను బోధించాలని సూచించారు.