'సోషల్ మీడియాలో రెచ్చగొడితే కఠిన చర్యలు'

'సోషల్ మీడియాలో రెచ్చగొడితే కఠిన చర్యలు'

VZM: సోషల్ మీడియాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా అనుచితమైన పోస్టులు పెట్టీ, విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో వాస్తవాలను వక్రీకరిస్తూ మతాలను, కులాలను, పార్టీలకు రెచ్చ గొడుతూ ఉన్నవారిపై పోలీసు శాఖ చూస్తూ ఉండదని ఎస్పీ హెచ్చరించారు.